Thursday, April 25, 2024

తండ్రిని చంపిన తనయుడు

- Advertisement -
- Advertisement -

Son killed father in kumarambheem asifabad

 

ఆసిఫాబాద్: కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం అందవెళ్లిలో తండ్రిని తనయుడు హత్య చేశాడు. శుక్రవారం ఉదయం రాగులయ్య(55)ను అతడి తనయుడు గడ్డపారతో పొడిచాడు. దీంతో ఘటనా స్థలంలోనే రాగులయ్య మృత్యువాతపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. కుటుంబ కలహాలతోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News