Friday, March 29, 2024

శ్రీహరి కోటలో సిఐఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోటలో సిఐఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాడార్ సెంటర్ లో సిఐఎస్ఎఫ్ జవాన్ చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. మృతుడు ఛత్తీగడ్ కు చెందిన చింతామణిగా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News