Friday, March 29, 2024

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. 10 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

Srisailam Project Receive continue inflow of flood

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు, ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుకు 2.98 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంగా.. 3.43 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడదుల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత 884.90 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టిఎంసిలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 215.3263 టిఎంసిలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Srisailam Project Receive continue inflow of flood

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News