Wednesday, April 24, 2024

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

- Advertisement -
- Advertisement -

Water flow Continues to Srisailam Project

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు, ప్రాజెక్టు 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుకు 1.24 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంగా.. 1.38 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడదుల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత 884.50 అడుగులుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Srisailam Project Receive continue inflow of flood

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News