Thursday, March 28, 2024

శ్రీశైలం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం

- Advertisement -
- Advertisement -

Srisailam Project Receives Flood water inflow

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,50,288వేల క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 65,415వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత 884.50 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టిఎంసిలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 215.3263 టిఎంసిలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Srisailam Project Receives Flood water inflow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News