Wednesday, April 24, 2024

గండిమైసమ్మ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం: బిటెక్ విద్యార్థిని మృతి

- Advertisement -
- Advertisement -

Student commit suicide in gandi maisamma temple

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తా వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొట్టడంతో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి చెందింది. ఇద్దరు విద్యార్థినిలు స్కూటీపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News