Thursday, April 25, 2024

హైదరాబాద్ టార్గెట్ 151

- Advertisement -
- Advertisement -

Sun risers hyderabad target is 151 runs

 

చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా చిదంబరం స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, డికాక్, పోలార్డ్ చెప్పకోదగిన పరుగులు చేశారు. తొలి వికెట్ పై ఓపెనర్లు 55 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మెన్లలో క్వింటన్ డికాక్(40), కీరన్ పోలార్డ్(35), రోహిత్ శర్మ(32),  ఇషాన్ కిషన్(12), సూర్యకుమార్ యాదవ్(10),  హర్దీక్ పాండ్యా(07), కృనాల్ పాండ్యా (3) పరుగులు చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో రహ్మాన్, విజయ్ శంకర్ చెరో రెండు వికెట్లు తీయగా ఖలీల్ అహ్మాద్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News