Friday, April 26, 2024

వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి

- Advertisement -
- Advertisement -

Suspicious death of man in Suraram Colony

రంగారెడ్డి: మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలోని సూరారం కాలనీలోని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇంట్లోనే మృతుడు నర్సింహను స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నర్సింహ అతని భార్యనే హత్య చేసినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఘటనాస్థలిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Suspicious death of man in Suraram Colony

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News