Friday, April 19, 2024

ట్వంటీ20 ప్రపంచకప్: రెండు కీలక వికెట్లు కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

T20 World Cup: India lost two key wickets

దుబాయి: ట్వంటీ20 ప్రపంచకప్ సూపర్-12 సమరంలో భాగంగా చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు జరుగుతోంది. కీలక మ్యాచులో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బరిలోకి దిగారు. రోహిత్ రూపంలో భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. రోహిత్ సున్నాకే పెవిలియన్ చేరాడు. కేఎల్ రాహుల్(3) రూపంలో భారత్ రెండో వికెట్‌ను కోల్పోయింది. షాహిన్ తన రెండో ఓవర్‌లో రెండో వికెట్‌ను తీసుకున్నాడు. నాలుగవ ఓవర్ ముగిసే సరికి టీమిండియా 02 వికెట్లు నష్టపోయి 17 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(కెప్టెన్)06, సూర్యకుమార్ యాదవ్,11 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News