Friday, April 19, 2024

టీ20 ప్రపంచకప్: బౌలింగ్ ఎంచుకున్న భారత్..

- Advertisement -
- Advertisement -

అబుధాబి: టీ20 ప్రపంచకప్ సూప‌ర్ 12లో భాగంగా జరుగుతున్న చివరి మ్యాచ్ లో టీమిండియా జట్టు, పసికూన న‌మీబియాతో తలపడుతోంది. మరి కొద్దిసేప‌ట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందుగా బౌలింగ్ ఎంచుకుని, నమీబియా జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి స్థానంలో రాహుల్ చాహ‌ర్ ని జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటికే పాక్, న్యూజిలాండ్ జట్టు సెమీస్ కు చేరుకోవడంతో ఈ మ్యాచ్ లో గెలిచినా, ఓడినా ఇరుజట్లు ఇంటిదారి పట్టాల్సిందే.

T20 World Cup: India win toss against NAM

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News