Thursday, April 18, 2024

టీ20 ప్రపంచకప్‌: సౌతాఫ్రికా లక్ష్యం 144

- Advertisement -
- Advertisement -

T20 World Cup: WI set target 144 runs against SA 

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్‌ స్వల్ప స్కోరుకే పరుగులకే పరిమితమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. దీంతో విండీస్ జట్టు, సౌతాఫ్రికాకు 144 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విండీస్ బ్యాట్స్ మెన్స్ లో ఎవిన్ లూయిస్(56) ఒక్కడే అర్థ శతకంతో రాణించాడు. మిగతా వారు స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరి విఫలమయ్యారు. దీంతో విండీస్ 143 పరుగుల మోస్తరు స్కోరు సాధించింది.

T20 World Cup: WI set target 144 runs against SA 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News