Saturday, April 20, 2024

విధ్వంస బుద్ధ విగ్రహాల వద్ద తాలిబన్ దళాల కాపలా

- Advertisement -
- Advertisement -

Taliban Now Guard Site Of Buddha Statues

బామియన్ : ప్రాచీన రెండు బుద్ధ విగ్రహాలకు ఒకప్పుడు స్థావరంగా ఉన్న రాతి కట్టడాల ఖాళీల వద్ద తాలిబన్ సాయుధ దళాలు కాపలా ఉంటున్నాయి. 1500 ఏళ్ల నాటి ఈ విగ్రహాల రాతి కట్టడాలను తాలిబన్ల గత ప్రభుత్వం 2001 లో ధ్వంసం చేసింది. ఆనాడు ప్రపంచం అంతా ఆగ్రహించింది. ఇప్పుడు ఆ కట్టడాల విధ్వంసం వల్ల ఏర్పడిన ఖాళీ ప్రదేశాల వద్ద తాలిబన్లు కాపలా ఉంచారు. ఆనాటి బుద్ధ విగ్రహాల విధ్వంసానికి రూపకర్త అఫ్గాన్ కొత్త ప్రధాని మొహమ్మద్ హస్సాన్ అఖుండ్ అని చారిత్రక పరిశోధకులు ఆలీ ఒ ఒలోమ్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News