Thursday, April 25, 2024

100 కోట్ల వ్యాక్సినేషన్ మార్కు దాటడంపై గవర్నర్ తమిళ్ ఇసై హర్షం

- Advertisement -
- Advertisement -

Tamil Isai

హైదరాబాద్: దేశంలో కరోనా మహమ్మారి నివారణకు దేశవ్యాప్తంగా 100 కోట్ల వ్యాక్సినేషన్ మార్కును చేరినందుకు తెలంగాణ గవర్నర్ తమిళ్ ఇసై హర్షాన్ని వ్యక్తంచేశారు. ఈ ఘనతను సాధించండంలో మన డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, పారా మెడికల్ స్టాఫ్ అంకితభావం ఎనదగినదిగా ఆమె అభిప్రాయపడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News