Friday, April 26, 2024

తెలంగాణ ప్రభుత్వ పథకాలు అధ్బుతం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అధ్బుతంగా ఉన్నాయని తమిళనాడు ఎంఎల్ఎల బృందం మంత్రి గంగులను అభినందించారు. తెలంగాణ లో ప్రభుత్వం చేపడుతున్న దళితబందు మరియు ఎస్సి సబ్ ప్లాన్ పథకాలపై అవగాహన కోసం కరీంనగర్ విచ్చేసిన తమిళనాడు ఎంఎల్ఎలు నగరంలో మంత్రి గంగుల కమలాకర్ గారిని కలిసారు…ఈ సందర్భంగా దళిత బంధు ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వివరాలను మంత్రి ఎంఎల్ఎలకు వివరించారు. దళిత బంధు గురించి సంపుర్ణ సమాచారాన్ని తెలుసుకున్న ఎంఎల్ఎలు దళిత సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని ప్రశంసించారు. దళిత బంధు తో పాటు తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాలు అధ్బుతంగా ఉన్నాయని మంత్రిని అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News