Thursday, March 28, 2024

ప్రాణం తీసిన నల్ల పంచాయతీ

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: నల్ల నీళ్ల వివాదంలో ఓ వ్యక్తిని హత్య చేయబడిన సంఘటన ఢిల్లీలోని నాజఫ్‌గఢ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జల విహార్‌లో జితేంద్ర ఇంటిలోని నల్ల నుంచి నీళ్లు పదే పదే బయటకు వస్తుండడంతో అతడితో పక్కింటి వ్యక్తి అమిత్ రావత్ గొడవ పెట్టుకున్నాడు. గొడవ తారాస్థాయికి చేరడంతో అమిత్ రావత్ తన బంధువులతో కలిసి జితేంద్రపై దాడి చేశాడు. కూతవేటు దూరంలో ఉన్న జితేంద్ర సోదరుడు అనిల్ సింగ్‌కు స్థానికులు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన జితేంద్రను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జితేంద్ర చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News