Thursday, April 25, 2024

మార్కెట్లోకి టాటా మోటార్స్ ‘పంఛ్’

- Advertisement -
- Advertisement -

Tata Motors launches Punch SUV

న్యూఢిల్లీ : టాటా మోటార్స్ సరికొత్త సబ్ కాంపాక్ట్ ఎస్‌యువి ‘పంఛ్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ కారు ధరను రూ.5.49 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. భారత్, బ్రిటన్, ఇటలీ వంటి దేశాల్లోని టాటా మోటార్స్ స్టూడియోస్‌లో డిజైన్ చేసిన ఈ మోడల్‌ను కస్టమర్ల అవసరాలకు అనుగుణంగాను రూపొందించారు. బిగ్ స్పేస్, సేఫ్టీ, పనితీరు, ఫీచర్ల వంటి అంశాల్లో వినియోగదారుల అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News