Thursday, April 18, 2024

మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన టిడిపి

- Advertisement -
- Advertisement -

TDP Party

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బోణీ కొట్టింది. ఖమ్మం జిల్లాలోని మధిరలోని 1వ వార్డును టిడిపి సొంతం చేసుకుంది. ఆ ప్రాంతం ఆంధ్రాకు బార్డర్ గా ఉండటమే ఈ విజయానికి కారణమని తెలుసోంది. అటు బైంసాలో బిజెపి-ఎంఐఎం మధ్య హోరాహోరిగా పోరు సాగుతోంది. ఇప్పటికే బిజెపికి- 6 వార్డులు గెలుచుకోగా… ఎంఐఎం -7 వార్డులు దక్కించుకుంది. బైంసాలో టిఆర్ఎస్ , కాంగ్రెస్ ల హవా ఎక్కడ కనిపించలేదు. కాగా ఐదు కార్పొరేషన్లను టిఆర్ఎస్ కైవసం చేసుకుంది.

TDP Won One Seat in Telangana Municipal Polls

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News