- Advertisement -
జైపూర్: స్కూల్ టీచర్లు విద్యార్థిని (13)పై పలుమార్లు అత్యాచారం చేసిన సంఘటన రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గత సంవత్సరం ఓ విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపాల్, ఇతర టీచర్లు పలుమార్లు అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో 13 మందిపై కేసులు నమోదు చేశారు. ఉపాధ్యాయులకు సహకరించిన ముగ్గురు మహిళ టీచర్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
- Advertisement -