Tuesday, March 19, 2024

అజాజ్ పటేల్ రికార్డు… టీమిండియా 325 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

Team India 325 all out

ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 109.5 ఓవరల్లో 325 పరుగుల చేసి ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (150) భారీ శతకంతో మోత మోగించాడు. అక్షర పటేల్ హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. అజాజ్ పటేల్ 47.5 ఓవర్లలో 119 పరుగులిచ్చి పది వికెట్లు తీశాడు. గతంలో జిమ్ లేకర్ కూడా పది వికెట్లు తీశాడు. 1999లో పాకిస్తాన్ పై అనిల్ కుంబ్లే పది వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. 2008లో నేపాల్ బౌలర్ మహబూబ్ అలమ్ పది వికెట్లు తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News