Thursday, April 25, 2024

పేకమేడలా కూలిన భారత్ లైనప్…. 101/5

- Advertisement -
- Advertisement -

 

వెల్లింగ్‌టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్‌లో భారత జట్టు 101 పరుగులకే  ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 42 ఓవర్లలోనే ఐదు వికెట్లు నష్టానికి 101 పరుగులతో ఆట కొనసాగిస్తోంది. భారత బ్యాట్స్‌మెన్లలో మయాంక్ అగర్వాల్ (34), పృధ్వీ షా(16), పుజారా(11), విరాట్ కోహ్లీ(02), విహారి (07) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో రహానే(28), రిషబ్ పంత్(0) బ్యాటింగ్ చేస్తున్నారు. కివీస్ బౌలర్లలో జెమ్సీన్ మూడు వికెట్లు పడగొట్టగా సౌథీ, బౌల్ట్ చెరో ఒక వికెట్ తీశాడు.

 

Team India loss 5 wickets for 101 runs in NZ vs Ind
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News