Tuesday, March 19, 2024

ఆరు వికెట్లు ఒక్కడే తీశాడు… భారత్ 285/6

- Advertisement -
- Advertisement -

Team India loss 6 wickets for 285

ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండు టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 98 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 285 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. వృద్ధిమాన్ సాహా 27 పరుగులు చేసి అజాజ్ పటేల్ బౌలింగ్ లో ఎల్ బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. అదే ఓవర్లలో రవిచంద్రన్ అశ్విన్ డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. అజాజ్ పటేల్ ఒక్కడే ఇప్పటి వరకు ఆరు వికెట్ల తీసి అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మయాంక్ అగర్వాల్ భారీ సెంచరీతో మోత మెగించాడు. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్ (145), అక్షర పటేల్ (32) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News