Wednesday, April 24, 2024

కోహ్లీ ఔట్…. భారత్ 167/5

- Advertisement -
- Advertisement -

 

కాన్‌బెర్రా: భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియాలో 36 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 167 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. విరాట్ కోహ్లీ(63), శుభ్‌మన్ గిల్(33), శ్రేయస్ అయ్యర్(19), శిఖర్ ధావన్(16), కెఎల్ రాహుల్(05) పరుగులు చేసి మైదానం వీడారు. ప్రస్తుతం క్రీజులో హార్ధిక్ పాండ్యా (20), రవీంద్ర జడేజా(05) బ్యాటింగ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అగర్ రెండు వికెట్లు తీయగా హజిల్ వుడ్, అబాట్, జంపా తలో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News