- Advertisement -
కాన్బెర్రా: ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు 18 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 88 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ 27 బంతుల్లో 16 పరుగులు చేసి ఆబాట్ బౌలింగ్లో అగర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శుభ్ మన్ గిల్ 33 పరుగులు చేసి అగర్ బౌలింగ్ లో ఎల్ బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్(02), విరాట్ కోహ్లీ(33) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా టీమ్ మూడు వన్డేలలో రెండు వన్డేలు గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది.
- Advertisement -