Friday, March 29, 2024

పారిశ్రామికీకరణలో తెలంగాణ ముందు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Telangana first position in industrialization

హైదరాబాద్: పారిశ్రామికీకరణలో దేశంలో తెలంగాణ ముందు ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు.  కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. పరిశ్రమలు స్థాపనను సులభతరం చేసేందుకు టిఎస్ ఐపాస్ తెచ్చామన్నారు. ఈ నెల 18 నుంచి ఇంటర్ నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ పని చేస్తోందని, తెలంగాణ నుంచి ఈ సెంటర్ పూర్తి సహకారం అందిస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News