Thursday, March 28, 2024

అమరుల త్యాగాలు, ప్రజా పోరాటాలతోనే తెలంగాణ: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Telangana form with people movement

సిద్దిపేట: అమరుల త్యాగాలు, ప్రజా పోరాటాల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయజెండాను మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం కెసిఆర్ ప్రాణాలను పణంగా పెట్టారని కొనియాడారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. సిఎం కెసిఆర్ ఆశీస్సులతో సిద్దిపేట జిల్లా ఏర్పాటు జరిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News