- Advertisement -
ఢిల్లీ: తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిలో తెలంగాణ ముఖ్య భూమిక పోషిస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నో రంగాల్లో తమ ప్రతిభను చాటుకున్నారని ప్రశంసించారు. తెలంగాణలో 6వ ఆవిర్భావ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.
- Advertisement -