Friday, March 29, 2024

అమరవీరులకు నివాళులర్పించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Telangana formation day

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రగతిభవన్‌లో వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. గన్‌పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద కెసిఆర్ నివాళులర్పించారు. సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుండడంతో ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ప్రతి జిల్లాలోని కలెక్టరేట్ లో మంత్రులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News