Thursday, March 28, 2024

తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ నిరాశే

- Advertisement -
- Advertisement -

Telangana Government

హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి వేసిన పీఆర్పీ గడువును డిసెంబర్ 31వరకు పొడగిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు సంవత్సరాలుగా సాగుతున్న ఈ వ్యవహారంపై ఉద్యోగులు నిరాశగా ఉన్నారు. రెండేళ్ల నుంచి కనీసం మధ్యంతర భృతిని కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంతో కనీసం అదైనా చెల్లించాలని వారు కోరుతున్నారు. కాగా సాంకేతిక కారణాలతోనే జాప్యం జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Telangana govt employees again disappointed for prc

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News