Friday, March 29, 2024

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిలీవ్

- Advertisement -
- Advertisement -

Telangana Govt relieved by RS Praveen Kumar

 

హైదరాబాద్: గురుకుల కార్యదర్శిగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న అదనపు డిజిపి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను గురుకుల కార్యదర్శి పోస్టు నుండి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో ఆర్థిక కార్యదర్శి గా కొనసాగుతున్న రోనాల్డ్ రోస్ కు అదనపు బాధ్యతలు ఇస్తూ సిస్ సోమేష్ కమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అర్ ఎస్ ప్రవీణ కుమార్ తన పదవికి స్వచ్ఛంద విరమణ కోరడంతో ప్రభుత్వం అందుకు ఆమోదం తెలుపుతూ గురుకుల కార్యదర్శి పోస్ట్ నుండి రిలీవ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News