Thursday, March 28, 2024

ముద్ర రుణాలలో తెలంగాణకు అన్యాయం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Telangana injustice in mudra loans

 

హైదరాబాబాద్: ముద్ర రుణాలలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. ముద్ర రుణాల మంజూరు విషయంలో తెలంగాణపై కేంద్రం ఎందుకు వివక్ష చూపిస్తోందని తన ట్వీట్టర్ లో కెటిఆర్ ప్రశ్నించారు. మొత్తం 24 కోట్ల యూనిట్ల రుణాల్లో తెలంగాణకు ఇచ్చింది కేవలం లక్షల యూనిట్లే అని మండిపడ్డారు. ఎంఎల్సీ పట్టభద్రుల ఎన్నికలలో బిజెపికి గట్టిగా బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News