Thursday, April 25, 2024

పెట్రోల్ బంక్‌కు దండం పెట్టి ఓటు..

- Advertisement -
- Advertisement -

Telangana MLC Elections 2021

హైదరాబాద్: పెట్రోల్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతుండటంతో నిరసనగా ఓటర్లు పెట్రోల్ బంక్‌కు దండం పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కిషోర్‌గౌడ్ ఓటును సద్వినియోగం చేసుకునే కార్యక్రమంలో భాగంగా పోలింగ్ బూత్ వెళుతూ మార్గమధ్యంలో ఉన్న పెట్రోల్ బంక్‌కు దండం పెట్టి ఓటును హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News