Wednesday, April 24, 2024

ప్రశాంతంగా ఎమ్మెల్సీ పోలింగ్

- Advertisement -
- Advertisement -

Telangana MLC elections 2021 live updates

హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రారంభమై ప్రశాంగా కొనసాగుతున్నాయి. నల్గొండ-ఖమ్మం-వరంగల్, స్థానానికి పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2గంటల వరకు 43.46 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.  రద్దీ ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో రెండో కంపార్ట్ మెంట్ ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. అటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, స్థానానికి పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2గంటల వరకు 39.09శాతం పోలింగ్ నమోదైంది. రెండు గంటల వరకు హైదరాబాద్ జిల్లాలో 35.40శాతం పోలింగ్ నమోదైంది.

Telangana MLC elections 2021 live updates

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News