- Advertisement -
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఐదో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసుల బాల్ రాజు గెలుపొందారు. 148 ఓట్లతో టిఆర్ఎస్ అభ్యర్థి రాజుపై విజయం సాధించారు. కాగా ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ పలు స్థానాల్లో దూసుకుపోతుంది.
telangana municipal elections results 2020
- Advertisement -