Thursday, April 25, 2024

వరి దిగుబడిలో తెలంగాణ టాప్: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Telangana top in Paddy Irrigation

 

సూర్యాపేట: వరి దిగుబడిలో తెలంగాణ టాప్‌లో ఉందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి జగదీష్ రెడ్డి జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్ సరఫరా అద్భుతమైన విజయం సాధించామని కొనియాడారు. రూ.40 వేల కోట్లతో సంక్షేమ రంగానికి పెద్దపీట వేశామని ప్రశంసించారు. ఇంటింటికి మంచి నీరు ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని,  ఈ కార్యక్రమంలో ఎంపి లింగయ్య యాదవ్, ఎంఎల్‌ఎ గాదరి కిశోర్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News