Friday, April 19, 2024

ప్రాచీన దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Temples are developed in siddipet

హైదరాబాద్: దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లాలోని పలు ఆలయాల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు జరిగాయి. అనంతసాగర్, మర్రి ముత్యాల సంతోషిమాత, షిరిడీ సాయిబాబా ఆలయాల్లో జరిగిన వసంత పంచమి వేడుకల్లో హరీష్ రావు పూజలు చేశారు. అనంతరం హరీష్ మీడియాతో మాట్లాడారు. ప్రాచీన దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, సంతోషిమాల దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News