Friday, April 19, 2024

ప్రజలకు ధన్యవాదాలు: పల్లా

- Advertisement -
- Advertisement -

Thanks to Nagarjuna sagar people

 

నల్లగొండ: సిఎం కెసిఆర్ సభను విజయవంతం చేసిన ప్రజలకు ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్లా మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ సభను అడ్డుకోవాడానికి స్వయంగా ఆయన బంధువులే హైకోర్టులో కేసులు వేశారని మండిపడ్డారు. ఎంతో ఓపికతో టిఆర్‌ఎస్ శ్రేణులు ప్రచారం చేశాయన్నారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేస్తున్న పనులను వివరించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News