Friday, March 29, 2024

తొలిసారి థామస్ కప్ గెలుచుకున్న భారత్

- Advertisement -
- Advertisement -
Thomas Cup 3
Thomas Cup
14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను  భారత్ ఓడించి మొదటిసారి థామస్ కప్‌ను గెలుచుకుంది.

బాంకాక్(థాయ్ లాండ్):  భారత్ 14 సార్లు విజేత అయిన ఇండోనేషియాను ఓడించి మొదటిసారి థామస్ కప్‌ను గెలుచుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన టైలో లక్ష్య సేన్ 8-21, 21-17, 21-16తో ఆంథోనీ గింటింగ్‌ను ఓడించడంతో భారత్‌కు సరైన ఆరంభం లభించింది. భారత డబుల్స్ జోడీ సాత్విక్ మరియు చిరాగ్ అహ్సన్-సుకముల్జోను ఓడించారు! 18-21, 23-21, 21-19తో తమ కెరీర్‌లోనే అత్యంత సంచలన విజయం సాధించి భారత్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించింది. మూడో గేమ్‌లో కిదాంబి శ్రీకాంత్ 21-15, 23-21తో జొనాటన్ క్రిస్టీని ఓడించి 3-0తో సమం చేశాడు. ఫైనల్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా ఈ ఘనత సాధించారు.

Kidambi Srikanth

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News