Saturday, April 20, 2024

అభివృద్ధి, సంక్షేమం పేరుతో ఎన్నికలకు వెళ్తాం: తలసాని

- Advertisement -
- Advertisement -

Thousand crores funds released in GHMC

 

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి అభివృద్ధికి వేల కోట్లు కెసిఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ సారథ్యంలో హైదరాబాద్‌లోని అర్హులందరికి సంక్షేమ పథకాలు అందాయన్నారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో జిహెచ్‌ఎంసి ఎన్నికలకు వెళ్తామన్నారు. డిసెంబర్ 1న జిహెచ్‌ఎంసి ఎన్నికల పోలింగ్ జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News