Thursday, April 18, 2024

లంక బిందెలు దొరికాయని మోసం

- Advertisement -
- Advertisement -

Three arrested in counterfeit gold case in old city

హైదరాబాద్: పాతబస్తీ చాంద్రయణగుట్ట నకిలీ బంగారం కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు సిపి అంజనీ కుమార్ తెలిపారు. నిందితుల నుంచి రూ.15లక్షలు స్వాధీనం చేసుకున్నామని సిపి తెలిపారు. సిపి అంజనీ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. మైసూర్ లో లంకె బిందెలు దొరికాయని మోసం చేశారన్నారు. నకిలీ బంగారం విక్రయానికి రూ.70లక్షలకు బేరం కుదిరిందని సిపి అంజనీ కుమార్ వెల్లడించారు. మొదట అసలిది చూపింపి నకిలీ బంగారం ఇచ్చి మోసం చేశారని సిపి తెలిపారు.

Three arrested in counterfeit gold case in old city

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News