Friday, March 29, 2024

చికిత్స పొందుతూ ముగ్గురు వ్యక్తులు పరార్

- Advertisement -
- Advertisement -

Three Escaped While Receiving Treatment in Boduppal

బోడుప్పల్: ఓ పౌండేషన్‌లో చికిత్స పొందుతున్న ముగ్గురు వ్యక్తులు తప్పించుక పోయిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ శ్రీ సాయినగర్ కాలనీలో నిర్వహిస్తున్న బ్రైట్ లైఫ్ ఫౌండేషన్ ,రెహబిలిటేషన్ సెంటర్‌లో మద్యపానంకు తీవ్రంగా బానిసలైన బదర్ల రామకృష్ణ (25) ,దుగ్గిరాల శివానంద రెడ్డి (57)బుద్ద రేవంత్ కుమార్(19)లను వారి కుటుంబ సభ్యులు మద్యం మానిపించడానికి చికిత్స కోసం ఫౌండేషన్ లో చేర్పించారు.అ యితే ఈ ముగ్గురు రెహబిలిటేషన్ సెంటర్ నుంచి ఈ నెల 28వ తేది రాత్రి తప్పించుక పోయారు. నిర్వహకులు పరిసర ప్రాంతాలలో వారి కుటుంబ సభ్యులను విచారించిన అచూకి లేక పోవడంతో ఫౌండేషన్ డైరక్టర్ వి.ఎస్.రఘునాథ్ బాబు శుక్రవారం రాత్రి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Three Escaped While Receiving Treatment in Boduppal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News