Friday, April 19, 2024

షాద్‌నగర్‌లో కారు ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three Killed in Road Accident At Shadnagar

షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ సమీపంలోని అన్నారం వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు డివైడర్ పై నుంచి దూసుకెళ్లి లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Three Killed in Road Accident At Shadnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News