Wednesday, April 24, 2024

కుంటలో ముగ్గురు విద్యార్థులు జలసమాధి….

- Advertisement -
- Advertisement -

Three members dead fell into pond

అమరావతి: ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు జలసమాధైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో జరిగింది. విశాల్, శరత్, మహేష్ ముగ్గురు స్నేహితులు. సరదాకు ముగ్గరు కలిసి గ్రామ శివారులో ఉన్న కుంట దగ్గరకు వెళ్లారు. ముగ్గురు కుంటలోకి దిగారు. కుంట లోతు తెలియకపోవడంతో అందులో ముగ్గురు మునిగిపోయారు. బయట వారి బట్టలు ఉండడంతో గ్రామస్థులు గుర్తించి గాలింపు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీశారు. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News