Thursday, April 25, 2024

ఆటోను ఢీకొట్టిన టిప్పర్: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three Members dead in Auto collided tipper

అమరావతి: ఆటోను టిప్పర్ ఢీకొట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం తాల్వాయిపాడు వద్ద మంగళవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మోదుగుపాలెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది కూలీలు ఆటోలు వెళ్తుండగా తాల్వాయిపాడు వద్ద జాతీయ రహదారిపై వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జుగా మారింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనా స్థలంలో చనిపోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News