Tuesday, April 16, 2024

పిడుగుపాటుకు ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three Members dead in Lightening

కుమ్రం భీం ఆసిఫాబాద్: కౌటల మండలం కన్కి గ్రామ సమీపం లో పిడుగుపడడంతో ముగ్గురు మృతి చెందారు. పున్నయ్య అనే రైతు ఎడ్ల బండి మీద కూలీలతో బావి దగ్గర నుంచి గ్రామానికి వస్తుండగా ఎడ్లబండిపై పిడుగు పడింది. బార్కుట్ పున్నయ్య, కూలీలుు డొంగ్రి పద్మ, ఆమె కూతురు డొంగ్రి శ్వేత అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో ఒక ఎద్దు మాత్రమే మృతి చెందింది. మృతులు మత్తమ్ పేట్ కు చెందిన వారిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News