Friday, March 29, 2024

లారీ బీభత్సం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Lorry driver killed in road accident

పాలకీడు: సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జానపాడు దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. శుక్రవారం మధ్యాహ్నం లారీ అదుపుతప్పి రెండు బైకులను ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మిర్యాలగూడ మండలం జంకుతండా వాసులుగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News