Saturday, April 20, 2024

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three Members dead in Road accident at tadipatri

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. క్రూయిజర్ వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గరు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  చిత్తూరు జిల్లా తిరుచానూరులో ఓ ఆధ్యాత్మిక గురువు కన్నుమూయడంతో ఆయన అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. డిఎస్ పి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News