Thursday, April 18, 2024

మునగాలలో కారు ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

three death in road accident at anantapur district

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి పక్కన నిలబడి ఉండగా వెనుక నుంచి వచ్చి కారు ఢీకొట్టడంతో చిన్నారితో సహా దంపతులు మృతి చెందారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News