Saturday, April 20, 2024

బాలికను చంపిన దుండగులు

- Advertisement -
- Advertisement -

thugs who killed the girl in Mahabubabad

మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండధర్మారంలో శనివారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. బాలికను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. బాలికపై లైంగికదాడి జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

thugs who killed the girl in Mahabubabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News