Thursday, April 25, 2024

సిరిసిల్ల జిల్లాలో టిఫిన్ బాంబు కలకలం….

- Advertisement -
- Advertisement -

Tiffin bomb found in Rajanna sircilla

 

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం మర్రిమడ్ల అటవీ శివారులో టిఫిన్ బాక్స్ బాంబు కలకలం సృష్టించింది. దీంతో బాంబు డిస్పోజల్ టీమ్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మావోయిస్టులు, జనశక్తి నక్సలైట్స్‌కు కేరాఫ్‌గా మర్రిమడ్ల ప్రాంతం ఉంది. టిఫిన్ బాక్స్ బాంబ్ మావోయిస్టుల పనేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News