- Advertisement -
టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో పులి సంచారలం కలకలం సృష్టిస్తోంది. హనుమతండా, లచ్చతండాలలోని పంట పొలాల్లో పులి సంచిరించినట్టుగా పాదముద్రలు ఉండడంతో రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు పాదముద్రలు పులివేనని గుర్తించి నిఘా పెట్టామని రైతులకు తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని పట్టుకుంటామని హామీ ఇచ్చారు.
- Advertisement -